రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జరుగుతున్న నోటీసుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 31.74 ల
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిషారంలో భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.