Indian Air Force | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఎయిర్ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వాయుసేన బుధవారం భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. రాజస్థాన్తో సహా ప�
చైనా వైమానిక దళం ఇటీవల తూర్పు లడఖ్ ఆవలి వైపు యుద్ధ విమానాల విన్యాసాలు చేపట్టింది. చైనా వైమానిక దళానికి చెందిన 21-22 యుద్ధ విమానాలు విన్యాసాలు చేపట్టాయి. వీటిలో జే -11, జే -16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి