TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నది. లీకేజీతోపాటు మాస్కాపీయింగ్కు సంబంధించిన పూర్తి నెట్వర్క్ను గుర్తించింది. ఇప్పటికే 84 మంది నిందితులను ఈ కేసులో చేర్చిన సి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఏఈ, గ్రూప్-1, డివిజనల్
‘మీరు ఏ విధమైన ఆందోళనకూ గురికావొద్దు’ అని ఒక్క మాటలో చెప్పదలచుకున్నాను. ఇది నేను రాజకీయవాదిగా చెప్పడం లేదు. బాధ్యత కలిగిన పౌరునిగా, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం చదువుతూ కష్టపడుతున్న, భవిష్యత్పై కోటి క