యువతరం గర్జించింది. విద్యార్థి లోకం కదలివచ్చింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువతీయువకులు సభకు హాజరయ్యారు. “మా సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలి. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐని మూసివేస్తే చ
యువత ఐక్యంగా పోరాడితే ఫలితం ఉంటుందని, ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఒక ప్రకటనలో విమర్శించారు.