మూర్ఖుని చేతిలో దేశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఇది చాలా కాలం కొనసాగదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. రచయిత(ఆంధ్రజ్యోతి సంపాదకులు) కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్ సందర్భాలు�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ, ఢిల్లీ గ్యాంగ్పై సినీ నటుడు ప్రకాశ్రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.