ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గన్పార్క్లోని అమరవీరుల