హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు మున్సిపల్ శాఖ పరిధిలో రూ.379.45 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. భారీ వరదలకు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.75.89 కోట�
న్యూఢిల్లీ : దేశీయ ప్రైవేటు బ్యాంక్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ టేకోవర్ చేయనున్నది. ఈ విషయాన్ని సిటీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 1.6 బిలియన్ డాల�