సీఎం రేవంత్తోపాటు మంత్రుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. మేడ్చ ల్ పోలీస్స్టేషన్లో ఏసీపీ శంకర్రెడ్డి బుధవారం వివరాలు తెలిపారు.
దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన ఒంటరి మహిళ స్వాతి కేసు మిస్టరీ వీడింది. తనను రెండో పెండ్లి చేసుకోవాలని, తనతోనే ఉండాలని ఒత్తిడి తీసుకురావడంతోపాటు లేకుంటే తనతో గడిపిన న్�