ఈ నెల 13న ప్రతి ఒకరూ ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌరస్తా వరకు 5-కే రన్ను జిల్లా అదనపు కలె�
మండలంలోని యానాం కాలనీలో గంజా యి సేవిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రభాకర్రావు తెలిపారు. శుక్రవారం మోర్తాడ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.