కలెక్టర్ వెంకట్రావు | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూ సేకరణ చేసిన భూములలో మట్టి తీసేందుకు రైతులు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశ�