దేశంలో గుణాత్మక మార్పే.. భారత రాష్ట్ర సమితి లక్ష్యమని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు. అణగారిన వర్గాలను ప్రభుత్వాలు విస్మరించడం వల్లనే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశ�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.