ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్లో శుక్రవారం హీరో ఆది పినిశెట్టి పాల్గొన్నారు. నటుడు శత్రు నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన రామోజీ ఫిలింసిటీలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆది పి
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మంచి స్పీడు మీదున్న రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా శరవేవగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా షెడ్�