PAN-Aadhaar Linking : ప్యాన్, ఆధార్ కార్డు జత చేయకుంటే జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ జరిమానా రూపంలో ఇప్పటి వరకు ఆరు వంద కోట్లు వసూల్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపా
ఆధార్తో రేషన్కార్డు అనుసంధానానికి గడువును జూన్ 30కి పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార ధాన్యా లు అందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.