దొంగతనానికి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు.. యజమానిని చూసి పారిపోతున్న క్రమంలో అందులోని ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందా డు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం లో శనివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మం
మోమిన్పేట : బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన బ్యాగరి ఆనందం (25) వ్యవసాయం చేస్త�