కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు రెబల్ ఫోర్స్ షాక్ ఇచ్చాయి. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖైర్ ముహమ్మద్ అందరాబి నేతృత్వంలోని ప్రజా ప్రతిఘట�
ఆఫ్ఘనిస్తాన్లోని జల్రేజ్ జిల్లాను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వారి చేతుల్లో నుంచి జిల్లాను విడిపించేందుకు సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది