గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 36శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకేసారి 3.5డిగ్రీలు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి ఏకంగా 4 డిగ్రీలు తగ్గిపోయాయి. దీంతో నగర వాతావరణం కొంత చల్లబడి, జనం ఊపిరి పీల్చుక