కొత్త విద్యుత్తు పాలసీ తెస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు మళ్లీ దొంగరాత్రి బావుల కాడ కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి తెస్తుందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. రూపాయి బిల్ల�
కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బట్టబయలైంది. ఖండాంతరాలు దాటి హస్తం పార్టీ తీరు రైతులకు ప్రస్ఫుటమైంది. అమెరికాలో తానా సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రవాసులతో మాట్లాడుత�
ఢిల్లీలోని కరెంట్ కోతలపై అక్కడి ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఢిల్లీ సర్కార్ ప్రకటించిన ఉచిత ల్యాప్ట్యాప్లు తమకు వద్ద�