కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వన�
ఉమ్మడి పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఏదో తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపేసుకునేవాళ్లు. గోరంత జేసి కొండంత చెప్పుకునేవాళ్లు. ఫొటోలకు, వీడియోలకు పోజులిచ్చి నాయకులు అక్కడి నుంచి పలాయనం చెం�