CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-Evaluation) ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (COEMPT Edutek PVT Ltd)' �
Kamal Hasan on 12th Exams: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడమే మంచిదని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు.