పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తేజస్వీ విద్యాసంస్థలు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని చై�
గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది.