నేటి నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని మెదక్ జిల్లా ఇన్చార్జి విద్యాధికారి రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లాలో 487 మంది విద్యార్థులు పరీక్షల రాయ
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమై ఈనెల 12వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.