కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఇద్దరు విద్యార్థులు 100 పర్సంటైల్తో అదరగొట్టారు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐఎంలు, బిజినెస్ స్కూళ్లల�
JEE Main Result2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
JEE Main | జేఈఈ మెయిన్ జులై సెషన్ పేపర్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.