రఘునందన్ రావు | పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నార�
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.