దాస్యం వినయ్ భాస్కర్ | ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ భారీ వర్షాల వరద ముంపుపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ | రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయాలు లేకుండా ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ | చారిత్రక నగరంవరంగల్లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ | కరోనా కష్టకాలంలో సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు స్పష్టం చేశారు.