టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | స్కానింగ్కు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
కలెక్టర్ శర్మన్ | జిల్లాలో ఎక్కడైనా బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ హెచ్చరించారు.
ఎస్పీ డాక్టర్ చేతన | జిల్లాలో నకిలీ విత్తనాలను, నాసిరకపు ఎరువులను నియంత్రించడానికి సీఐలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అదనపు కలెక్టర్ రఘురామ శర్మ | రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని..ఎవరైనా ఈ చర్యకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర�
తప్పిపోయిన కుక్కపిల్లల కోసం వెళ్లిన పిల్లలపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.