క్షీరాభిషేకం| పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమకానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చే�
సీఎం కేసీఆర్ | ప్రైవేట్ టీచర్లకు ప్రతి నెల ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నెలకు 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నందుకుగాను ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తవముతున్నాయి.