సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో ఎయిర్ సఫారీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. వింగ్ మాస్టర్ అనే ఓ ప్రైవేటు సంస్థ గత ఏడాది నవంబర్లో ఎయిర్ సఫారీని ప్రారంభించింది. ఆకాశంలో విహరిస్తూ ప్రాజెక్ట్ అందాలతో పాటు చుట్టుపక్కల పొలాలను చూస్తూ ప్రకృతిని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించింది. ఎయిర్ సఫారీ చేయాలంటే ఐదు నిమిషాలకు రూ.2500, 10 నిమిషాలకు రూ. 4వేలు, 15 నిమిషాలకు రూ.6వేలు, 25 నిమిషాలకు రూ.8వేల చొప్పున చార్జ్ చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకురాలు వేదికా సింగ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
తెలంగాణలో ఆనందోత్సహాల మధ్య హోలీ వేడుకలు