IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. రికార్డు స్కోర్తో చరిత్ర సృష్టించిన కమిన్స్ సేన ముంబై ఇండియన్స్ను చిత్తుగా ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్(80), అభిషేక్ శర్మ(63), ట్రావిస్ హెడ్(62) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగగా.. బౌలర్లు ముంబై బ్యాటర్లకు ముకుతాడు వేశారు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ సొంత ఇలాకాలో భారీ విజయం సాధించింది. ముంబై ఆటగాళ్లతో తిలక్ వర్మ(64) ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, ఉనాద్కాత్లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
Next destination: Home 🏠🧡#SRHvMI pic.twitter.com/8rT7r82p0s
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2024
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2024