హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభు త్వ సహకారంతో జరిగిన తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్లో శ్రీనిధి థండర్బోల్ట్స్ జట్టు విజేతగా నిలిచింది.
శనివారం ఆసక్తికరంగా సాగిన టైటిల్ పోరులో శ్రీనిధి టీమ్ 4-2 తేడాతో విల్లాజియో హై ల్యాండర్స్పై అద్భుత విజయం సాధించింది. శ్రీనిధి ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు.