హైదరాబాద్: అల్టిమేట్ ఖో-ఖో లీగ్కు బాలీవుడ్ కల వచ్చేసింది. ఇప్పటికే ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు లీగ్లో భాగం కాగా తాజాగా ర్యాపర్ బాద్షా, సినీ నిర్మాత పునీత్ బాలన్ ముంబై జట్టుకు స హ యజమానులుగా కొనసాగనున్నారు.
ఈ ఏడాది చివర్లో మొదలుకానున్న ఖో-ఖో లీగ్లో ముం బై జట్టు వీరి యాజమాన్యంలో బరిలోకి దిగనుంది. అత్యుత్తమ ప్లేయర్లను గుర్తించి మెరుగైన శిక్షణ అందిస్తామని బాద్షా అన్నాడు.