హైదరాబాద్, ఆట ప్రతినిధి, నవంబర్ 10 : సిద్దిపేట వేదికగా జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) టోర్నీకి కాసల విజాయనంద్ పృథ్వీ ఎంపికయ్యాడు. అండర్-19 బాలుర విభాగంలో హైదరాబాద్ స్కూల్ ఫెడరేషన్ తరఫున పృథ్వీ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
వాలీబాల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఇది దోహదపడుతుందన అధికారులు పేర్కొన్నారు.
వాలీబాల్ బాలుర జట్టు : కేవీ పృథ్వీ, విన్సెంట్సింగ్, హరిఓమ్యాదవ్, రమేశ్, రామకృష్ణ, ఖాజా రెహమా, ఐజామ్, భార్గవ్ కల్యాణ్, హఫీజ్, అరుణ్కుమార్, సయ్యద్ హుజఫియా, రేవంత్, యోగేశ్వర్రెడ్డి.