హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 11: హనుమకొండకు చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ ఇర్ఫాన్ఖాన్ ఇంటర్నేషనల్ బాసెట్బాల్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ఖాన్ను ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్ శనివారం సన్మానించి అభినందించారు.