విజయానికి 3 వికెట్ల దూరంలో భారత్

చెన్నై: ఇంగ్లాండ్తో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా విజయానికి మరో 3 వికెట్ల దూరంలో ఉంది. 482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 53/3తో నాలుగోరోజు, మంగళవారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ అశ్విన్, అక్షర్ పటేల్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్(33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. భోజన విరామానికి ముందు బెన్ ఫోక్స్ను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్ వికెట్ల ఖాతా తెరిచాడు.
Kuldeep Yadav with his first wicket of the game.
— BCCI (@BCCI) February 16, 2021
Foakes departs at the stroke of lunch.#TeamIndia need 3 wickets to win the 2nd Test.
Scorecard - https://t.co/Hr7Zk2kjNC #INDvENG @Paytm pic.twitter.com/h3AToQDVdG
Kuldeep Yadav claims the wicket of Ben Foakes and it's time for a lunch break ????️
— ICC (@ICC) February 16, 2021
India reduce England to 116/7 and they are only THREE wickets away from victory!#INDvENG | https://t.co/DSmqrU68EB pic.twitter.com/hTTznEEAxu
తాజావార్తలు
- ప్రయాగ్రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!