మెల్బోర్న్: టాపార్డర్ తలా కొన్ని పరుగులు చేయడంతో పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓ మాదిరి స్కోరు చేసింది. తొలిరోజు మంగళవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42), లబుషేన్ (44 నాటౌట్), స్టీవ్ స్మిత్ (26) రాణించారు.