హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్లో ఆర్య వారియర్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కల్వకుంట్ల నర్సింగ్రావు(సంజయ్) యాజమాన్యంలోని వారియర్స్ టీమ్ శనివారం జరిగిన ఐదో రౌండ్లో 18.5 పాయింట్లతో నాకౌట్ బెర్తు ఖరారు చేసుకుంది.