మొహాలి : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీలో పంజాబ్, బరోడా జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన సెమీఫైనల్స్లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై, బరోడా 6 వికెట్లతో అస్సాంపై గెలుపొందాయి.
తొలి సెమీస్లో తొలుత ఢిల్లీ జట్టు 7 వికెట్లకు 183 పరుగులు చేయగా, సమాధానంగా పంజాబ్ 4 వికెట్లకు 184 పరుగులు చేసి గెలుపొందింది.