తెలంగాణ జల కంఠీరవుడు సీఎం కేసీఆర్ గోదావరి ప్రస్థానాన్ని మరో ములుపు తిప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలను.. నీరసించిన నిజాం సాగర్కు తరలించారు. కొండ పోచమ్మ రిజర్వాయర్కు ఉప్పొంగి వచ్చిన గోదావరి జలాలను వర్గల్ మండలం అవుసులపల్లి వద్ద 1600 క్యూసెక్కుల నీటిని హల్దీ కాల్వ లోకి కేసీఆర్ విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..