బీర్కూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
– నస్రుల్లాబాద్, మార్చి 17