హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : గ్రూప్2 పోస్టుల భర్తీలో జీవో3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ ఇచ్చారు.