డబ్బులు పొదుపు చేయాలని అంతా అనుకుంటారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాగే, షేర్ మార్కెట్లో కాకుండా తమకు కచ్చితంగా రాబడి వచ్చే దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. అలాంటివారికోసమే పోస్టాఫీసుల్లో మంచి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో నెల నెలా కొంత పొదుపుచేసి చివర్లో మంచి లాభం పొందాలనుకునేవారికి కేంద్ర సర్కారు పోస్టల్శాఖలో మంచి స్కీంను తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో చేరి ప్రతి నెలా రూ.1500లు జమ చేస్తే మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత రూ.35 లక్షలు పొందే అవకాశముంటుంది. మరి ఆ పథకం పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.