హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): స్టాఫ్నర్సు రిక్రూట్మెంట్ తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఇటీవల 2,418 మందిని స్టాఫ్ట్నర్సులుగా ఎంపికచేస్తూ ఫలితాలను ప్రకటించారు. వారిలో ఐదుగురు ఉద్యోగాల్లో చేరలేదు. రీలింగ్విష్మెంట్ ద్వారా వారి స్థానంలో మరో ఐదుగురికి అవకాశమిచ్చారు.