లాస్ వెగాస్, అక్టోబర్ 24: ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 9 చిత్రాలు, రెండు సిరామిక్ వస్తువులకు 109 మిలియన్ డాలర్ల (రూ. 817 కోట్లు) ధర పలికింది. సోమవారం పికాసో 140వ జయంతి సందర్భంగా అమెరికాలోని లాస్వెగాస్లో సౌత్బే అనే సంస్థ ఈ వేలంను నిర్వహించింది. అయితే, కొనుగోలుదారుల పేర్లను వెల్లడించలేదు.