హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 ( నమస్తే తెలంగాణ ) : సరోజిని దామోదర ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్లకు జూన్ 15లోపు www. vidya dhan.orgలో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ ఏడాది పదోతరగతిలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వివరాలకు 9663517131 సెల్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.