HomeTelanganaMinister Koppula Eashwar Plowed The Fields Along With Farmers At Dharmapuri
నాటేసి.. కూలీలతో భోజనం చేసి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం రైతులతో కలిసి పొలం దున్ని, నాటేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి పొలం -గట్లపై భోజనం చేశారు. మంత్రి తమతో భోజనం చేయడంతో మహిళలు సంబురపడ్డారు.