కరోనా నేపథ్యంలో అందరూ ఇమ్యూనిటీ పెంచే ఆహారంపై దృష్టిసారిస్తున్నారు. అల్పాహారం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారు. మిల్లెట్స్కు ఎక్కువ ప్రాధానత్య ఇస్తున్నారు. ఇలాంటివారికోసమే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు జోడిస్తూ ఇడ్లీలను తయారు చేస్తున్నది హైదరాబాద్లోని మిల్లెట్స్ కేఫ్ హోటల్ యాజమాన్యం. మోదుగ ఆకుల్లో ఇడ్లీలను ఉడికిస్తూ మంచి అల్పాహారాన్ని అందిస్తున్నారు. కొందరికి ఫ్రీగా కూడా ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.