జయశంకర్ భూపాలపల్లి, ఆగ స్టు 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలప ల్లి జిల్లాలో చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కాంగ్రెస్ నాయకుడు ముక్కిరాల మధు వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.
ఈ నెల 16న జర్నలిస్ట్ రవీందర్పై దాడిచేసిన కేసులో ఇప్పటికే బొజ్జం వేణు, మెంగని నటరాజ్, మొక్కిరాల ప్రణయ్, గోలీ అఖిల్ను అరెస్ట్ చేసినట్టు కాటారం డీఎస్పీ ఏ సూర్యనారాయణ తెలిపారు.