కొంతమంది వాస్తవాలను పక్కనబెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా కుట్రలు చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలి. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయించడం శుభపరిణామం.
– మంత్రి ఇంద్రకరణ్రెడ్డి