అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 282 మంది చికిత్సకు కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,99,812కు చేరింది. 8,86,498 మంది చికిత్సకు కోలుకున్నారు.
6,104 యాక్టివ్ కేసులుండగా.. 7210 మంది మృత్యువాడపడ్డారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 31,325 శ్యాంపిళ్లను పరీక్షించారు.