దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఐదు రోజుల పండుగగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు.. పలు దేవాలయాలు, సిక్కు ఆలయాల్లోనూ దీపాలు వెలిగించి సంబురాలు జరుపుకుంటున్నారు.