National
- Jan 22, 2021 , 11:12:08
VIDEOS
UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్లో పేమెంట్స్ చేయొద్దు

న్యూఢిల్లీ : యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గమనిక. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)ని అప్గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో పేమెంట్స్ చేయొద్దని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సూచించింది. అయితే అది ఎన్ని రోజులనేది ఎన్పీసీఐ చెప్పలేదు. కొద్ది రోజుల పాటు యూజర్లు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. చెల్లింపుల విషయంలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
To create a better architecture for the growth of UPI transactions, the UPI platform will be under an upgradation process for next few days from 1AM - 3AM.
— India Be Safe. India Pay Digital. (@NPCI_NPCI) January 21, 2021
Users may face inconvenience, so we urge you all to plan your payments. pic.twitter.com/oZ5A8AWqAB
తాజావార్తలు
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ ఫైట్: దిగ్గజాల మధ్య సవాళ్లు.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!
MOST READ
TRENDING